Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

నవ్యాంధ్ర రాజధాని రగడ : బాంబు పేల్చిన బీజేపీ ఎంపీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాజధాని చుట్టూ నడుస్తున్న సంగతి తెలిసిందే. రాజధానిని తరలించాలని అధికార పార్టీ నాయకులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అమరావతి వద్దు దొనకొండ ముద్దు అంటున్నారు. లేదు లేదు రాజధానిగా అమరావతిలోనే కంటిన్యూ చెయ్యాలని టీడీపీ, బీజేపీ, జనసేన డిమాండ్ చేస్తున్నాయి. మునిగిపోయే ప్రాంతంలో రాజధాని సేఫ్ కాదనే లాజిక్ ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు పోరాటం చేస్తున్నారు. సీఎం జగన్ మాత్రం ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చెయ్యలేదు. రాజధానిగా అమరావతినే కంటిన్యూ చేస్తారా? లేక కొత్త […]

The post నవ్యాంధ్ర రాజధాని రగడ : బాంబు పేల్చిన బీజేపీ ఎంపీ appeared first on korada.com.



This post first appeared on Agriculture, please read the originial post: here

Share the post

నవ్యాంధ్ర రాజధాని రగడ : బాంబు పేల్చిన బీజేపీ ఎంపీ

×

Subscribe to Agriculture

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×