చిన్నమ్మగా, భారతీయ ఉక్కు మహిళగా సుపరిచితురాలైన సుష్మాస్వరాజ్ (67) కన్నుమూశారు. ఇక సెలవు అంటూ శాశ్వత్వంగా వెళ్లిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మాస్వరాజ్ మంగళవారం(ఆగస్టు 6,2019) రాత్రి కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో యావత్ దేశం కంటతడి పెట్టింది. చిన్నమ్మ ఇక లేరు అనే వార్తను భారతీయులు జీర్ణించుకోలేకపోయారు. సుష్మాస్వరాజ్.. తెలంగాణ చిన్నమ్మగా సుపరిచితురాలు. కేంద్ర మంత్రి పదవి చేపట్టాక దేశానికే చిన్నమ్మ అయ్యారు. భౌతికంగా […]
Related Articles
The post ఇక సెలవు : చిన్నమ్మ శాశ్వతంగా వెళ్లిపోయారు appeared first on korada.com.