దేశ చరిత్రలో సంచలనం నమోదైంది. ఏ ప్రధాని చేయని సాహసం నరేంద్ర మోడీ చేశారు. జమ్మూకాశ్మీర్ విషయంలో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారు. జమ్మూకాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేశారు. అంతే కాదు కశ్మీర్ ని రెండు ముక్కలు చేశారు. దీంతో కశ్మీర్ భవిష్యత్తు మారిపోతుందని అంతా ఆశిస్తున్నారు. కశ్మీర్ లో హింస, రక్తపాతం ఆగిపోతాయని.. శాంతిసామరస్యాలు వెల్లవిరుస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదం పీడ అంతమైపోతుందని ఆశలు పెట్టుకున్నారు. జమ్మూకాశ్మీర్ లో […]
Related Articles
The post ఎందుకంత కడుపుమంట : ఆర్టికల్ 370 రద్దుతో భారత్ పై విషం కక్కిన ప్రధాని appeared first on korada.com.