టీడీపీ నేతలు వైసీపీని టార్గెట్ చేశారు. ఛాన్స్ చిక్కితే చాలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అంశాల వారీగా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ వ్యవహారం దుమారం రేపుతోంది. నిమ్మగడ్డ అరెస్ట్ వ్యవహారం ఆధారంగా వైసీపీని ఇరుకునపెట్టాలని టీడీపీ నేతలు చూస్తున్నారు. టీడీపీ నేత వర్లరామయ్య వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను సెర్బియా పోలీసులు అరెస్ట్ చేయడం, ఏపీ సీఎం […]
Related Articles
The post ఏం జరుగుతోంది : ఆయన జైల్లో ఈయన ఇజ్రాయిల్ లో appeared first on korada.com.