ఏపీలో వలస రాజకీయాలు ఊపందుకున్నాయి. ఏపీలో బలపడేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ.. ఇతర పార్టీల నేతలను లాక్కోవడంపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా టీడీపీ నేతలపై. ఎన్నికల్లో దారుణ ఓటమితో డీలాపడిపోయిన తమ్ముళ్లను తమ పార్టీలోకి లాగేందుకు బీజేపీ నేతలు స్కెచ్ వేస్తున్నారు. టీడీపీలో కీలకమైన, ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన నేతలనే టార్గెట్ చేసింది. ఈ క్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో […]
Related Articles
The post బీజేపీలోకి భారీగా చేరికలు.. 8మంది టీడీపీ ఎమ్మెల్యేలు జంప్ appeared first on korada.com.