దేశప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బడ్జెట్ 2019-20 వచ్చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. రెండోసారి బంపర్ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు మోడీ ప్రభుత్వం భారీ బహుమానాలే ఇస్తారని దేశ ప్రజలు ఆశించారు. అయితే ప్రజలు ఊహించినట్టు అద్భుతాలు ఏమీ జరగలేదు. తాయిలాలు లేవు, ఊరట లేదు. పెద్దగా ప్రయోజనాలూ లేవు. బడ్జెట్ చాలా సాదాగా ఉంది. పేద, మధ్య తరగతి ప్రజలకు పెద్దగా ఒరిగింది […]
Related Articles
The post బడ్జెట్ 2019-20 : తీవ్రంగా నిరాశపరిచిన మోడీ సర్కార్ appeared first on korada.com.