Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఏపీలో ఏం జరుగుతోంది? టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నది ఎవరు?

ఏపీలో అప్పుడే రాజకీయం వేడెక్కింది. ఏపీలో దాడుల వ్యవహారం కలకలం రేపుతోంది. అధికార పక్ష నేతలు తమపై దాడులు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అంటున్నారు. టీడీపీ ఓడిన 3 వారాల్లోనే తమవారిపై 100కు పైగా దాడులు జరిగాయని ఏకంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ రౌడీలు తమ వాళ్లపై దాడులు చేస్తున్నారని నారా లోకేష్ సైతం మండిపడ్డారు. ఇదేనా రాజన్న రాజ్యం […]

The post ఏపీలో ఏం జరుగుతోంది? టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నది ఎవరు? appeared first on korada.com.



This post first appeared on Agriculture, please read the originial post: here

Share the post

ఏపీలో ఏం జరుగుతోంది? టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నది ఎవరు?

×

Subscribe to Agriculture

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×