ఏపీలో అప్పుడే రాజకీయం వేడెక్కింది. ఏపీలో దాడుల వ్యవహారం కలకలం రేపుతోంది. అధికార పక్ష నేతలు తమపై దాడులు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అంటున్నారు. టీడీపీ ఓడిన 3 వారాల్లోనే తమవారిపై 100కు పైగా దాడులు జరిగాయని ఏకంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ రౌడీలు తమ వాళ్లపై దాడులు చేస్తున్నారని నారా లోకేష్ సైతం మండిపడ్డారు. ఇదేనా రాజన్న రాజ్యం […]
Related Articles
The post ఏపీలో ఏం జరుగుతోంది? టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నది ఎవరు? appeared first on korada.com.