ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్టార్టింగ్ లోనే వాడీవేడిగా మొదలయ్యాయి. అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఎన్నిక తర్వాత అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య మాటల తూటాలు పేలాయి. అసెంబ్లీ వేదికగా చంద్రబాబుని జగన్ ఏకిపారేశారు. పార్టీ ఫిరాయింపులపై సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. నేను చంద్రబాబులా అన్యాయం చేయను అని జగన్ స్పష్టం చేశారు. టీడీపీ నుంచి ఎవరినైనా ఎమ్మెల్యేలను మేం తీసుకుంటే […]
Related Articles
The post దటీజ్ జగన్ : అసెంబ్లీ సాక్షిగా తన నిజాయితీ చాటుకున్న సీఎం appeared first on korada.com.