ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీ సీఎం జగన్ చేసింది కరెక్టా? రాంగా? అనే చర్చ మొదలైంది. అందులో తప్పు లేదని కొందరు, జగన్ చేసింది సమంజసం కాదని కొందరు అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. లోక్సభ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ తర్వాత రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టిన అనంతరం తొలిసారి తిరుమల వచ్చిన ప్రధాని మోడీకి రేణిగుంట ఎయిర్ పోర్టులో గవర్నర్ నరసింహన్, […]
Related Articles
The post ఏపీ సీఎం జగన్ చేసింది తప్పా? ఒప్పా? appeared first on korada.com.