ఏపీలో రాజకీయం వేడెక్కింది. టీడీపీ ఎమ్మెల్యేని పోలీసులు అరెస్ట్ చేయడం, అధికారంలోకి రాగానే తమపై జగన్ కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే ఆరోపించడం దుమారం రేపాయి. వివరాల్లోకి వెళితే.. విశాఖ తూర్పు ఎమ్మెల్యే, టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబును ఎంవీపీ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారని, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను దూషించారని […]
Related Articles
The post అధికారంలోకి రాగానే కక్ష సాధిస్తున్నారు : సీఎం జగన్పై ఆరోపణలు appeared first on korada.com.