మెగా మేనల్లుడు సాయిధరమ్తేజ్, ‘నేను శైలజ’ దర్శకుడు కిశోర్ తిరుమల కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘చిత్రలహరి’. సాయిధరమ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ నటించారు. ఎన్నో అంచనాలతో శుక్రవారం(ఏప్రిల్ 12) ప్రేక్షకులకు ముందుకొచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. కాన్సెప్ట్ పాతదే అయినా దర్శకుడి ప్రతిభ, ధరమ్తేజ్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దీంతో ఈ సినిమా కలెక్షన్లు బాగానే రాబడుతోంది. సందేశంతో కూడిన ఈ ప్రేమకథా చిత్రానికి […]
Related Articles
The post 6 ఫ్లాఫుల తర్వాత.. ఎట్టకేలకు హిట్ ట్రాక్ ఎక్కిన మెగా హీరో appeared first on korada.com.