మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ కాంబినేషన్ రిపీట్ అయ్యింది. వీరి కాంబోలో మూడో సినిమా రాబోతోంది. ఈ సినిమా ఈ రోజే పట్టాలెక్కింది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా శనివారం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ‘టబు’ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఇక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం ఇద్దరు యంగ్ హీరోలను తీసుకున్నట్టుగా సమాచారం. […]
Related Articles
The post ఈ సినిమాతో అయినా ఆ హీరోల రాత మారేనా appeared first on korada.com.