ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువారం రాత్రి వరకు ఉన్న సమాచారం ప్రకారం 80శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికలు అధికారులు చెప్పారు. మరి పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలం? ఎవరికి ప్రతికూలం? అనే ఆసక్తికర చర్చ జరగుతోంది. పెరిగిన పోలింగ్ శాతం టీడీపీకి వరంగా మారనుందా? లేక శాపంగా మారనుందా? అనే డిస్కషన్ జరుగుతోంది. ఇది ఇలా ఉంటే.. ఉదయం నుంచి మౌనంగా […]
Related Articles
The post భారీగా పోలింగ్ శాతం : ఓటింగ్ తర్వాత జగన్లో పెరిగిన కాన్ఫిడెన్స్ appeared first on korada.com.