ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. డేటా చోరీ, ఓట్ల తొలగింపు వివాదం రాజకీయాలను కుదిపేస్తోంది. తెలుగు రాష్ట్రాల మధ్య పొలిటికల్ వార్గా మారింది. ఎవరి డేటాను ఎవరు చోరీ చేశారో తెలియదు కానీ.. టీడీపీ, వైసీపీ-టీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో ముందు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వ్యవహారం అరెస్టుల వరకు వెళుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డేటా ఆధారంగా ఓట్ల […]
Related Articles
The post డేటా చోరీ కేసు : కాబోయే సీఎంగా చెప్పుకునే వ్యక్తి చుట్టూ ఉచ్చు బిగించారా appeared first on korada.com.