టీడీపీని ఓడించేందుకు, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు మోడీ, జగన్, కేసీఆర్లు కలిసి కుట్రలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎదురుదాడికి దిగారు. చంద్రబాబు ఆరోపణలను ఖండించిన రోజా.. జగన్, కేసీఆర్ కలిసి కుట్రలు చేస్తే టీడీపీలో ఒక్క నేత కూడా మిగలరని అన్నారు. చంద్రబాబుకు కులపిచ్చి పట్టుకుందని రోజా విమర్శించారు. దళితులపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని చేసిన వ్యాఖ్యలు.. చంద్రబాబు తీరును బయటపెడుతున్నాయని మండిపడ్డారు. దళితుల్ని ఎమ్మెల్యే అవమానించినా.. ఎందుకు […]
Related Articles
The post చంద్రబాబుకి సూటి ప్రశ్న: పుష్కరాల్లో 30మంది చనిపోతే రాజీనామా చేశారా appeared first on korada.com.