ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబుని ఊసరవెల్లితో పోల్చారు. చంద్రబాబుకి సిగ్గులేదన్నారు. ఎన్నికల కోసం చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేశారని జగన్ మండిపడ్డారు. టీఆర్ఎస్తో పొత్తుకు వెంపర్లాడారని.. కేటీఆర్ కుదరదని చెప్పడంతో కాంగ్రెస్తో జతకలిసింది నిజం కాదా అని జగన్ ప్రశ్నించారు. నీచ రాజకీయాలు చేస్తూ.. ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా.. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో జరిగిన బహిరం సభలో […]
Related Articles
The post ఆయన.. ఊసరవెల్లి కంటే దారుణం : జగన్ appeared first on korada.com.