ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీపై యుద్ధం ప్రకటించిన ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. ఎన్డీయే సర్కారును గద్దె దింపడమే లక్ష్యంగా ముందుకు సాగిపోతున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా దీర్ఘకాల ప్రత్యర్థి కాంగ్రెస్తో జతకట్టిన చంద్రబాబు తన తదుపరి వ్యూహానికి పదును పెట్టారు. ఢిల్లీలో […]
Related Articles
The post దీదీతో చంద్రబాబు భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ appeared first on korada.com.