వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై జగన్ తల్లి, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ స్పందించారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన విజయమ్మ.. అతిపెద్ద ప్రాణాపాయం నుంచి జగన్ బయటపడ్డారని, జగన్కు ఇది పునర్జన్మ అని విజయమ్మ అన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో జగన్ కోలుకున్నారని చెప్పారు. జగన్ నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నాడని, ప్రతీ సమస్యపై పోరాడుతున్నాడని విజయమ్మ చెప్పారు. జగన్ వెన్నంటి ఉండి ప్రజలే రక్షించుకున్నారని అన్నారు. ఇప్పటికే నా భర్తను పొగొట్టుకున్నాను.. నా కుమారుడిని […]
Related Articles
The post వైఎస్ జగన్పై హత్యాయత్నంపై విజయమ్మ స్పందన.. appeared first on korada.com.