వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జగన్ను చంపేందుకు టీడీపీ కుట్ర పన్నిందని వైసీపీ నాయకులు.. సానుభూతి కోసం జగన్ డ్రామా ఆడారని టీడీపీ నాయకులు ఆరోపణలు చేసుకుంటున్నారు. జగన్పై దాడి విషయం తెలిశాక పార్టీలకు అతీతంగా(టీడీపీ మినహా) అంతా ఆయనను పరామర్శించారు. పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా […]
Related Articles
The post నాపై దాడి జరిగినప్పుడు జగన్ లా నేనా పని చేయలేదు-చంద్రబాబు appeared first on korada.com.