ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు. వైఎస్ హయాంలోనే తోటపల్లి ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందన్న జగన్… సీఎం చంద్రబాబు ఇప్పుడు గేట్లు ఎత్తి ప్రాజెక్టును తానే పూర్తి చేశానని చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా.. విజయనగరంలోని మూడు లాంతర్ల జంక్షన్ లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడిన జగన్.. సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. వియనగరం జిల్లా […]
Related Articles
The post గేట్లు ఎత్తితే ప్రాజెక్టును పూర్తి చేసినట్టా..? appeared first on korada.com.