తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటలిజెన్స్ డీజీ ప్రభాకర్ రావులపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అక్రమ కేసుల పేరుతో తనను అరెస్ట్ చేసేందుకు కుట్ర జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తనకు కాని, తన కుటుంబసభ్యులకు కాని ఎలాంటి హాని జరిగినా దానికి ఈ ముగ్గురిదే బాధ్యత అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ తనపై కక్ష కట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్ లో […]
Related Articles
The post బీజేపీ సాయంతో నన్ను అరెస్ట్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి..! appeared first on korada.com.