ముందస్తు ఎన్నికల అంశం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సీఎం కేసీఆర్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. విపక్షాలను చిత్తు చేసి మరోసారి అధికార పీఠం దక్కించుకునేందుకు గులాబీ దళపతి వ్యూహలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ నాయకులు మాటల గారడీకి తెరలేపారు. ఓటర్లను ఆకట్టుకునేలా స్పీచ్ లు ఇస్తున్నారు. సీఎం కేసీఆర్ క్రేజ్ ను పెంచేలా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు […]
Related Articles
The post ఏపీ ప్రజలు కూడా కేసీఆర్ నే కోరుకుంటున్నారట..! appeared first on korada.com.