ముందస్తు సంకేతాలతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఓవైపు ప్రగతి నివేదన సభ.. మరోవైపు కేబినెట్ భేటీతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. కాగా, ఆదివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముందస్తు ఎన్నికపై కీలక నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం సాగింది. కాని ఈ భేటీలో వెనుకబడిన వర్గాలకు వరాలు.. ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలను పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నారు. అయితే చివర్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మరో కీలక ప్రకటన చేశారు. త్వరలో మరోసారి కేబినెట్ […]
Related Articles
The post ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోలేదు.. కానీ appeared first on korada.com.