తమ ప్రభుత్వం వల్ల అమరావతికి ఒక్క రోజులోనే రూ.2వేల కోట్ల మేర నగదు సమకూరిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం జారీ చేసిన బాండ్లకు అనూహ్య స్పందన వచ్చిందని సీఎం తెలిపారు. బాండ్లను బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ లో లిస్ట్ చేయగానే ఒక్క రోజులోనే అమ్ముడుపోయాయని వెల్లడించారు. దీనిద్వారా రాష్ట్రానికి రూ.2,000 కోట్ల మేర నగదు సమకూరిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకం, అమరావతి ప్రాజెక్టుపై […]
Related Articles
The post మా వల్లే ఒక్కరోజులో రూ.2వేల కోట్లు వచ్చాయి..! appeared first on korada.com.