ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పార్టీల మధ్య గట్టి పోటీ ఉంది. ఎన్నికల్లో గెలుపు కోసం అధికార, విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహల్లో మునిగిపోయాయి. కాబోయే సీఎం నేనే అంటే నేనే అంటూ.. ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. కాగా.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఇద్దరూ ఎప్పటికీ ముఖ్యమంత్రులు కాలేరని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోష్యం చెప్పారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన… జగన్, పవన్ లపై విమర్శలు చేశారు. […]
Related Articles
The post జగన్, పవన్.. ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు..! appeared first on korada.com.