బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు.. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో చంద్రబాబును గుంటూరు మిర్చిపై కూర్చోబెడతామని వార్నింగ్ ఇచ్చారు. మోసం, ద్రోహం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని విమర్శించారాయన. ఇచ్చిన మాటపై నిలబడే పార్టీ బీజేపీ అని చెప్పిన మురళీధరరావు, ఏపీలో తమ పార్టీ నెంబర్ వన్ అవుతుందని జోష్యం చెప్పారు. గుంటూరు జిల్లాలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న మురళీధరరావు.. ఎన్నికల […]
Related Articles
The post మిర్చిపై కూర్బోబెడతా.. ముఖ్యమంత్రికి బీజేపీ నేత వార్నింగ్..! appeared first on korada.com.