చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఘటన సంచలనంగా మారింది. ప్రొఫెసర్ల వేధింపులే ఆమె మృతికి కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడీ వ్యవహారంలోకి రాజకీయ నాయకులు కూడా ఎంటర్ అయ్యారు. వైసీపీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజా.. శిల్ప మరణంపై తీవ్రంగా స్పందించారు. కులపిచ్చి ప్రొఫెసర్ల వేధింపుల వల్లే ప్రభుత్వ డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకుందని రోజా ఆరోపించారు. గవర్నర్ కు ఫిర్యాదు చేసినా ఓ మహిళకు రక్షణ లేకపోవడం దారుణమని.. పరిపాలనా […]
Related Articles
The post ఆ అమ్మాయి ఆత్మహత్యకి చంద్రబాబే కారణం..! appeared first on korada.com.