ఏపీలో అధికార టీడీపీ, బీజేపీ మధ్య మరో అంశంపై మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెరపైకి తెచ్చిన పీడీ అకౌంట్ల(వ్యక్తిగత ఖాతాలు) స్కామ్ వ్యవహారం దుమారం రేపుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత ఖాతాలను తెరిచి రూ. 50వేల కోట్ల అవినీతికి పాల్పడిందని.. ఇది 2జీ, బొగ్గు, కామన్ వెల్త్ కుంభకోణాలను మించిందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ […]
Related Articles
The post నిరూపిస్తే.. నా పదవికి రాజీనామా చేస్తా..! appeared first on korada.com.