కాంగ్రెస్ మాజీ ఎంపీ, ఆంధ్రా అక్టోపస్ గా గుర్తింపు పొందిన లగడపాటి రాజగోపాల్ ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి మాట్లాడిన లగడపాటి.. జాతీయ పార్టీ బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రాన్ని విభజించినందుకు ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారని… ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో బీజేపీకి కూడా అదే గతి పడుతుందని లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని.. అది రాష్ట్ర ప్రజల బలమైన […]
Related Articles
The post నాడు కాంగ్రెస్ కు పట్టిన గతే మీకూ పడుతుంది.. ప్రధాని మోదీకి హెచ్చరిక appeared first on korada.com.