కాపులకు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదని.. కాబట్టి కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేము అంటూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. ఇప్పుడు రాజకీయం మొత్తం కాపు రిజర్వేషన్ల అంశం చుట్టూనే తిరుగుతోంది. జగన్ వ్యాఖ్యలపై కాపు నేతలు మండిపడుతున్నారు. జగన్ యూ టర్న్ తీసుకున్నారని, కాపులను మోసగించారని ఆరోపిస్తున్నారు. జగన్.. కాపుల ఓట్లు అడిగే అర్హత కోల్పోయారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. ఇక […]
Related Articles
The post జగన్ అలా అనలేదట.. ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారట..! appeared first on korada.com.