కొత్త కారుని మార్చినట్టు పెళ్లాన్ని మారుస్తాడు.. అంటూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన అదినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. జగన్ పై పరోక్షంగా విమర్శలు చేస్తూ వార్నింగ్ కూడా ఇచ్చారు. స్కామ్ లు చేసే వాళ్లకి, రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్లకే అంతుంటే.. నిజాయతీపరుడినైన నాకెంతుండాలి? అని పవన్ ప్రశ్నించారు. భారత రాజ్యాంగం రాసింది చంద్రబాబో, జగనో కాదని చురకలంటించారు. తాను బలమైన వ్యక్తిని కనుకనే తనపై విమర్శలు చేస్తున్నారని పవన్ […]
Related Articles
The post జగన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన పవన్ కల్యాణ్..! appeared first on korada.com.