ఏకైక కుమారుడు వైష్ణవ్(21) మరణంతో కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రస్తుతం ఆ షాక్ నుంచి దత్తాత్రేయ కుటుంబసభ్యులు ఏ మాత్రం కోలుకోలేకపోతున్నారు. అర్థరాత్రి నుంచి వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు. పరామర్శకు వచ్చిన వారితో కూడా మట్లాడలేని స్థితిలో వారు ఉన్నారు. మంగళవారం రాత్రి 10:45 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తుండగా వైష్ణవ్ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని హుటాహుటిన ముషీరాబాద్లోని గురునానక్ […]
Related Articles
The post ఏకైక కుమారుడు మరణాన్ని తట్టుకోలేకపోతున్న దత్తన్న! appeared first on korada.com.