ఎక్కడైతే దోపిడీ రాజకీయ వ్యవస్థ ఉంటుందో, ఎక్కడైతే దౌర్జన్యం ఉంటుందో అక్కడ కచ్చితంగా తిరుగుబాటు ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాట మీద నిలబడలేదని జనసేనాని మరోసారి ఫైర్ అయ్యారు. మాట నిలబెట్టుకోకుంటే రోడ్డు మీదకు వస్తానని 2014లోనే బీజేపీ, టీడీపీకి చెప్పానని.. అందుకే ఇప్పుడు నిరసన కవాతు నిర్వహిస్తున్నానని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జనసేనాని పవన్ కల్యాణ్ నిరసన కవాతు నిర్వహించారు. ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్ర […]
Related Articles
The post నేను రోడ్డుమీదకి వస్తానని 2014లోనే చెప్పా-పవన్ కల్యాణ్ appeared first on korada.com.