రాజకీయ నాయకులు స్వలాభం కోసం కాకుండా ప్రజలకు నిస్వార్థ సేవ అందించాలనే విషయాన్ని జాతీయ జెండా తెలుపుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దేశ భక్తి రాజకీయ నాయకులు మర్చిపోయారు కానీ, విద్యార్థులు, యువత కాదని అన్నారు. సర్వేపల్లి రాధాకృ ష్ణ చెప్పినట్లు.. జాతీయ జెండా ఏ ఒక్క పార్టీకో, మతానికో చెందింది కాదని, ఇది అందరిదని పవన్ స్పష్టం చేశారు. జాతీయ జెండాకు కులం, మతం, ప్రాంతం లేదన్న జనసేనాని.. జెండాలోని రంగులు జాతీయ […]
Related Articles
The post రాజకీయ నాయకులకు పవన్ కల్యాణ్ ఇచ్చిన మెసేజ్..! appeared first on korada.com.