లీడర్ గా నూరు శాతం ఫలితాలు సాధించాలంటే… మన దగ్గర పనిచేసే టీమ్ చాలా ముఖ్యమని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. 2029 కంటే ముందే దేశంలో ఏపీ నెంబర్ వన్ అవుతుందని ధీమా వ్యక్తం చేసిన సీఎం.. మిమ్మల్ని చూశాక ఆ నమ్మకం రెట్టింపయిందని కలెక్టర్లను ఉద్దేశించి అన్నారు. మనం చేపడుతున్న కార్యక్రమాలను ధనిక రాష్ట్రాలు కూడా అమలు చేయలేకపోయాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అమరావతిలో సీఎం అధ్యక్షతన రెండో రోజు […]
Related Articles
The post ధనిక రాష్ట్రాలు కూడా చేయలేని పని మనం చేస్తున్నాం..! appeared first on korada.com.