Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

మరో ఏడాదిలో అమరావతికి 38వేల కుటుంబాలు..!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర రాజధానిలో అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌ మెంట్‌ ఆథారిటీ (సీఆర్ డీఏ) పరిధిలో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన ఆయన.. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాజధానిలో 10 ఎకరాల్లో మాల్ ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాజధానిలో థియేటర్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, షాపింగ్‌ సదుపాయాలు కల్పించాలని తెలిపారు. సీఆర్‌ డీఏ ఆధ్వర్యంలో నిర్మాణం, ప్రైవేట్ సంస్థల నిర్వహణలో మాల్ […]

The post మరో ఏడాదిలో అమరావతికి 38వేల కుటుంబాలు..! appeared first on korada.com.



This post first appeared on Agriculture, please read the originial post: here

Share the post

మరో ఏడాదిలో అమరావతికి 38వేల కుటుంబాలు..!

×

Subscribe to Agriculture

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×