ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల తర్వాత దేశ ప్రధాని ఎంపిక విషయంలో మన(ఏపీ) నిర్ణయమే కీలకంగా ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్రంలో ఒక్క ఓటు రాదు…ఒక్క సీటు రాదని చంద్రబాబు జ్యోసం చెప్పారు. కాగా, నాలుగు సీట్లు తక్కువ వచ్చి ఉంటే మోదీ మన మాట వినేవారని ఆయన అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో సాధికార మిత్రులతో […]
Related Articles
The post నేను చెప్పిన వారే దేశ ప్రధాని అవుతారు-సీఎం చంద్రబాబు..! appeared first on korada.com.