మళ్లీ అదే మాట, అదే పాట. పార్లమెంటు సాక్షిగా ఏపీ ఎంపీలు ఎన్ని ఆందోళనలు, నిరసనలు వ్యక్తిం చేసినా.. గొంతుచించుకుంటున్నా.. కేంద్రం మనసు మాత్రం కరగడం లేదు. ఆంధ్రోళ్లు అంటే అలుసుగా చూస్తున్నారు. లోక్ సభలో ఏపీకి సంబంధించి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో రాజ్యసభలో అయినా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కీలక ప్రకటన చేస్తారని ఏపీ ఎంపీలు, ప్రజలు వేయికళ్లతో వేచి చూశారు. తీరా ఎలాంటి ప్రకటన చేయకపోగా లోక్ సభలో పాడిన పాటే […]
Related Articles
The post మోదీ గారూ.. ఆంధ్రోళ్లు అంటే అంత అలుసా? appeared first on korada.com.