దేశ ప్రధాని నరేంద్ర మోదీ.. కాంగ్రెస్ పార్టీని ఉతికారేశారు. ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. పార్లమెంటు వేదికగా కాంగ్రెస్ పార్టీని ఏకిపారేశారు. ఏపీ, తెలంగాణ విభజన సమస్యల నుంచి మొదలుపెట్టి.. దేశ విభజన వరకూ వెళ్లిపోయారు. గత పాలకుల అవినీతి నుంచి బీజేపీ ప్రభుత్వం విజయాల వరకు మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు, కన్నడ రాజకీయాల గురించి కూడా మోదీ ప్రస్తావించడం విశేషం. నీలం సంజీవరెడ్డి, అంజయ్య, ఎన్టీ రామారావు వంటి […]
Related Articles
The post కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..! appeared first on korada.com.