తిరుమల లో రోజు రోజుకి పెరుగుతున్న రద్దీ దృష్ట్యా, ఒక్కో భక్తుడిని ఏడాదికి రెండు సార్లు మాత్రమే దర్శనానికి అనుమతించాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉందని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారం రేపింది. దేవుడి దర్శనానికి కూడా రేషన్ పెడతారా అంటూ నెటిజెన్స్ ఆయనపై మండిపడుతున్నారు. అయితే తిరుమలలో రద్దీని తగ్గించి, భక్తులకి మరింత సులభ దర్శనం కల్పించాల్సిన అవసరం ఉన్న మాట నిజం. అయితే, ఏడాదికి రెండు సార్లు మాత్రమే సామాన్య […]
Related Articles
The post గవర్నర్ కి ఏడాదికి ఒక్కసారే శ్రీవారి దర్శనం ! appeared first on korada.com.