మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా ‘సై రా నరసింహారెడ్డి’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో చిరంజీవి, కొందరు బ్రిటీషర్ల మధ్య యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. తర్వాత షెడ్యూల్ ను పొల్లాచిలో ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. ఈ షెడ్యూల్ లో చిరు, హీరోయిన్ నయనతార మధ్య రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు […]
Related Articles
The post ఆ ఊహాగానాలకు తెరదించిన నయనతార..! appeared first on korada.com.