జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి భేటీ గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. కేసీఆర్ పరిపాలన అద్భుతమని, వ్యవసాయానికి 24గంటల విద్యుత్ ఇస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని పవన్ ప్రశంసించడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ను జనసేనాని కలవడం, ప్రశంసించడంపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. సీఎం కేసీఆర్ మాయలో […]
Related Articles
The post పవన్-కేసీఆర్ భేటీపై రేవంత్ ఆగ్రహం..! appeared first on korada.com.