వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు ఇలాకాలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తగలనుంది. చిత్తూరు జిల్లాకు చెందిన జడ్పీ మాజీ చైర్మన్, ఇటీవలే వైసీపీ నుంచి బయటకు వచ్చిన సుబ్రహ్మణ్యం రెడ్డి.. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును కలిసిన ఆయన పార్టీలో చేరిక విషయమై చర్చించినట్లు తెలుస్తోంది. అనుచరులతో కలిసి తాను తెలుగుదేశంలో చేరుతానని సుబ్రహ్మణ్యం […]
Related Articles
The post టీడీపీలోకి వైసీపీ సీనియర్ నేత..! appeared first on korada.com.