ఈ మధ్య కాలంలో ఛానెళ్లలో చర్చా వేదికలు ఎక్కువైపోయాయి. వార్తల్లో ఉన్న ఓ ఇద్దరినీ కూర్చోపెట్టడం వారితో వాదనలకు దిగడం, చానెళ్ల టీఆర్పీ రేటింగ్ ల కోసం చేసే జిమ్మిక్కులు ఇవన్నీ. తాజాగా ఇలాంటి ఓ చర్చా కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ను బలి చేశారు. నిజానికి పవన్ జనసేన పార్టీ పెట్టినప్పుడు తనకంటూ కొన్ని నియమనిబంధనలు విధించుకున్నాడు. అనవసరంగా విమర్శలు చేయకూడదని అలానే ఎటువంటి బూతు పదాలు ఉపయోగించకూడదని ఆయన అనుకున్నారు. కానీ ఇప్పుడు […]
Related Articles
The post రోజా, బండ్ల గణేష్ మధ్యలో పవన్! appeared first on korada.com.