లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ ‘సురాజ్య యాత్ర’ పేరుతో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఒక్కొక్క జిల్లాలో ఆయన నాలుగైదు రోజులు గడిపి అక్కడి పరిస్థితులు తెలుసుకోనున్నారు. 2014 ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలకి విరామం ప్రకటించిన JP.. ఇప్పుడు ఈ యాత్ర ఎందుకు చేస్తున్నారు? సురాజ్య యాత్ర వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది చూద్దాం.. సురాజ్య యాత్రలో JP నాలుగు వర్గాల ప్రజలను కలుస్తానని చెప్పారు. కౌలు రైతులు, చిన్న రైతులు యువత బీసీ […]
Related Articles
The post ఏపీలో JP సురాజ్య యాత్ర..! appeared first on korada.com.