ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఇక తిరుగులేదా? ఏపీ ప్రజలు అభివృద్దికే పట్టం కట్టారా? సీఎం చంద్రబాబుని విశ్వసించారా? అంటే అవుననే అంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. నంద్యాల ఉప ఎన్నికల తర్వాత ఏపీలో రాజకీయ వేడిపుట్టించిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం చారిత్రక విజయం సాధించింది. 35 డివిజన్లలో విజయంతో కాకినాడ పీఠంపై పసుపు జెండా రెపరెపలాడింది. 30 ఏళ్ల సుదర్ఘీకాలం తర్వాత కాకినాడ […]
Related Articles
The post 30 ఏళ్ల తర్వాత.. చంద్రబాబు ఆనందం..! appeared first on korada.com.