కలియుగ దైవం కొలువుదీరిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. ఆ దేవదేవుని దర్శనానికి నలుమూలల నుంచి రోజూ వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. స్వామివారి క్షణకాల దర్శనంతో పులకించిపోతారు. అలాంటి భక్తులకు షాక్ ఇచ్చేలా తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. కాలినడకన స్వామివారి దర్శనం కోసం కొండకు చేరుకునే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లను, ఉచిత లడ్డూలను రద్దు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. వచ్చే నెల 7 నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో అలిపిరి, […]
Related Articles
The post ఒత్తిడి భరించలేక సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ..! appeared first on korada.com.