కర్నూలు జిల్లా నంద్యాల రాజకీయం రసవత్తరంగా మారింది. నంద్యాలలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. సీనియర నేత, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాగా, పోతూ పోతూ.. తెలుగుదేశం పార్టీపై శిల్పా మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, ఆ పార్టీకి భవిష్యత్తు లేదని శిల్పా మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల్లో […]
Related Articles
The post వైసీపీ సిద్దాంతాలు, జగన్ పని తీరు ఆకర్షించాయి-శిల్పా మోహన్ రెడ్డి appeared first on korada.com.