ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, తన సహచర మంత్రి సత్యేంద్ర జైన్ నుంచి రెండు కోట్ల రూపాయలు తీసుకుంటుండగా తాను చూశానని, మాజీ మంత్రి కపిల్ మిశ్రా వెల్లడించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అన్నాహజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం కారణంగా హటాత్తుగా జాతీయనాయకుడిగా ఎదిగిన కేజ్రివాల్ పై ఇపుడు అవినీతి ఆరోపణలు రావడం చర్చనీయాంశం అయింది. ఢిల్లీ లో నీటి ట్యాంకర్ల యజమానుల నుంచి కేజ్రివాల్ కు ముడుపులు అందాయని, కేజ్రివాల్ బంధువుల భూవివాదాల్ని సత్యేంద్రజైన్ […]
Related Articles
The post కేజ్రివాల్ లంచం తీసుకున్నారా? appeared first on korada.com.