దేశమంతా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్ సభ కు ఒకేసారి ఎన్నికలు జరపాలని మోది ప్రయత్నాలు మొదలు పెట్టారు. దేశంలో ప్రతి ఏడూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండడం తో కేంద్రం లో ఉన్న ప్రభుత్వాలకి విధాన నిర్ణయాలు తీసుకోవడానికి ఇబ్బంది అవుతోందని మోది చెబుతున్నారు. అందుకే దేశమంతా ఒకే సారి లోక్ సభ, అన్ని అసెంబ్లీలకి ఒకే సరి ఎన్నికలు జరిపితే, మిగిలిన నాలుగున్నరేళ్ళు పాలన మీద దృష్టి పెట్టవచ్చు అని మోది భావిస్తున్నారు. […]
Related Articles
The post దేశమంతా ఒకే సారి ఎన్నికలు – ఆ రాష్ట్రమే పెద్ద అడ్డు appeared first on korada.com.